ధర్మవరం టౌన్: నియోజకవర్గంలో నాటుసారా తయారీ, వ్యాపారంపై ఈనెల 11న వచ్చిన ‘సారోదయం’ కథనానికి ఎక్సైజ్ అధికారులు స్పందించారు. రాజధాని అమరావతి నుంచి స్టేట్ ఎక్సైజ్ డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో సీఐ నరసానాయుడు, ఇన్స్పెక్టర్ సుభానుల్లాల బృందం నియోజకవర్గంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ధర్మవరం మండలంలోని ఓబుళనాయనిపల్లి తండా, నేలకోటతండా,కామిరెడ్డిపల్లిలో సారా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ ఎక్సైజ్ డీఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ నాటుసారా తయారీ, బెల్ట్షాపులను నిర్వహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట పరిధిలో కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. అనుమానితులను బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.
సారా తయారీ కేంద్రాలపై దాడులు
Published Sat, Aug 12 2017 10:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement