పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమచేయాలి | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమచేయాలి

Published Mon, Jul 25 2016 6:16 PM

పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమచేయాలి - Sakshi

 నాగార్జునసాగర్‌ : పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయాలని పీఆర్‌టీయూ టీఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు బానావత్‌ సకృనాయక్, ఎం.సీ.రామచంద్రారెడ్డిప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పెద్దవూర మండలంలోని ¯ð ల్లికల్లు, చలకుర్తి కాంప్లెక్సు పరిధిలోగల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి,శ్రీనివాస్, ఈశ్వరయ్య, జయకుమార్, జబ్బార్, పాపిరెడ్డి, భాస్కర్‌గౌడ్, వీరబాబు, రవి, రూపారెడ్డి, గోవిందు, చింతలవెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మధుబాబు, కూర్మారెడ్డి, నూర్‌పాషా పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement