నిజామాబాద్ సిటీ : తెలంగాణ వృత్తులు, కళా విద్యా బోధకులను కొనసాగించాలని కోరుతూ పార్ట్టైం ఇన్స్ట్రక్టర్స్ ఐక్య కార్యాచరణ కమిటీ(పీటీఐ జేఏసీ) సభ్యులు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లో మంత్రి కడియం శ్రీహరిని కలిసి కేంద్ర నిధుల సహకారంతో పనిచేస్తున్న బోధకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పీటీఐ జేఏసీ సభ్యులు కోరారు. నాలుగేళ్లుగా విద్యార్థులకు వృత్తి, కళా విద్యను బోధిస్తున్నారని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల దాటినా తిరిగి వారిని కొనసాగించకపోవడంతో మూడు వేల మంది తెలంగాణ కళాకారుల కుటుంబాలు వీధిన పడ్డాయని మంత్రికి విన్నవించారు. ఈమేరకు మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం 22న చర్చిస్తానని హమీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ కేశవకుమార్ తెలిపారు. తెలంగాణ వృత్తి కళా విద్యా బోధకులను విద్యావలంటీర్లుగా తాత్కాలిక పద్ధతిన నియామకం చేయాలనే ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘వృత్తి, కళా విద్యాబోధకులను కొనసాగించాలి’
Published Thu, Jul 21 2016 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement