వైఎస్ విగ్రహానికి రాఖీ | Sakshi
Sakshi News home page

వైఎస్ విగ్రహానికి రాఖీ

Published Sun, Aug 30 2015 2:53 AM

వైఎస్ విగ్రహానికి రాఖీ - Sakshi

మహబూబాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గుగులోత్ రాములు నాయక్ నేతృత్వంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం ఎదుట వేడుకలు నిర్వహించారు. రాములు నాయక్ సతీమణి గుగులోత్ సరోజ వైఎస్ విగ్రహానికి రాఖీ కట్టారు.            
 

Advertisement
Advertisement