అనంతపురం సప్తగిరి సర్కిల్ : ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ లాడ్జిలో ఆర్ఎంపీల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేడు ప్రభుత్వ వైద్యశాలల్లో పిల్లలను ఎలుకలు కొరికి తినే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైద్యం 60 శాతం వరకూ కార్పొరేట్కు తరలిపోతోందన్నారు.
ఆర్ఎంపీలపై జరుగుతున్న భౌతిక దాడులను ఆపాలని, వారికి కేటాయించిన నిధులను సత్వరమే విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ సిద్ధార్థ, ప్రధాన కార్యదర్శి జీఎస్ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మస్తానయ్య, సుధాకర్, ట్రెజరర్ వైడీ వర్మ, విశ్వనాథరెడ్డి, దాదాగాంధీ, మహ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యానికి ప్రైవేటు జబ్బు
Published Sat, Jul 30 2016 11:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement