జిల్లాలో పలు చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. హిందూపురంలో 52.4 మి.మీ, లేపాక్షిలో 53, చిలమత్తూరులో 7.04, రొళ్లలో 40.2 మడకశిరలో 35.2, అగళిలో 30.4, గుడిబండలో 15, అమరాపురంలో 11 మి.మీ. వర్షపాతం నమోదైంది. హిందూపురంలోని హస్నాబాద్, సీపీఐ హమాలీ కాలనీ, సిల్క్ కాలనీలతోపాటు లేపాక్షిలోని లోతట్లు ఇళ్లు జలమయమయ్యాయి. మడకశిర మండలం కల్లుమర్రి, మణూరు, బుళ్లసముద్రం తదితర ప్రాంతాల్లో చెరువులు, చెక్డ్యాముల్లో నీరు చేరింది. లేపాక్షి మండలం కల్లూరు పశువైద్యశాలలోకి వర్షం నీరు చేరడంతో 15 సంచుల జొన్నలు తడిసిపోయాయి. ఎండుముఖం పట్టిన వేరుశనగ ఈ వర్షంతో కాస్త కోలుకున్నట్టయ్యింది.
- సాక్షి నెట్వర్క్, అనంతపురం
ముంచెత్తిన వర్షం
Published Fri, Aug 11 2017 9:55 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement