రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి రాకుమార | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి రాకుమార

Published Tue, Sep 6 2016 11:59 PM

rakumara selected encargement award

కోల్‌సిటీ : గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన ప్రముఖ కవి రాకుమార రాష్ట్రస్థాయి ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. ౖయెటింక్లయిన్‌ కాలనీలోని సింగరేణి పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ‘సయ్యద్‌ సైదా సాహెబ్‌’ స్మారక కవితల పోటీలకు ఆయన పంపిన ‘మనసు’ అనే కవిత బహుమతికి ఎంపికైనట్లు నిర్వాహకుడు జానీబాషా మంగళవారం ప్రకటించినట్లు రాకుమార తెలిపారు. 

 
 
 

Advertisement
Advertisement