డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్ గా రెడ్డివెంకటరాజు | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్ గా రెడ్డివెంకటరాజు

Published Thu, Nov 17 2016 12:01 AM

reddy venkataraju elected to director of evaluation

ఎస్కేయూ : వర్సిటీ యూజీ, పీజీ పరీక్షల విభాగానికి నూతన డైరక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేష¯ŒSగా ఆచార్య రెడ్డివెంకటరాజు బుధవారం నియమితులయ్యారు. యూజీ, పీజీ పరీక్షల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా డైరెక్టర్ల నియామకం చేశారు. జాయింట్‌ డైరెక్టర్లుగా ఆచార్య రామమూర్తి, డాక్టర్‌ మునినారాయణప్పలను నియమించారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌  ఏవీ రమణ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement