డిచ్పల్లి : జిల్లాలో నూతనంగా ప్రారంభించిన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు ఈ నెల 23న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయాధికారి జె సాయినాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు 23వ తేదీన డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల కళాశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్కు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. 9.30 గంటల తర్వాత కౌన్సెలింగ్కు అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు అభ్యర్థినులు కళాశాల ఆవరణలోనే ఉండాలన్నారు. అభ్యర్థినులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థినులు కౌన్సెలింగ్ సమయంలోనే ఒరిజనల్ ధృవీకరణ పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 23న కౌన్సెలింగ్
Published Thu, Jul 21 2016 1:30 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
What’s your opinion
Advertisement