నంద్యాల ఇఫ్తార్‌కు రూ.90 లక్షలు | Sakshi
Sakshi News home page

నంద్యాల ఇఫ్తార్‌కు రూ.90 లక్షలు

Published Sat, Jun 17 2017 12:31 AM

Rs.90 lakhs for nandyal iftar

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాలలో ఈ నెల 21న నిర్వహించే రాష్ట్రస్థాయి ఇఫ్తార్‌ విందుకు ప్రభుత్వం రూ.90 లక్షలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 21న సాయంత్రం 6 గంటలకు మార్కెట్‌యార్డులో నిర్వహించనున్న ఇఫ్తార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇక్కడి ఇఫ్తార్‌ను రాష్ట్రస్థాయి కార్యక్రమంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
 

Advertisement
Advertisement