ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ముగ్గురి మృతి

Published Sat, Apr 2 2016 6:43 AM

RTC bus and lorry collisioned in ysr district

రైల్వేకోడురు: వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడురు మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement