చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published Fri, May 20 2016 11:44 AM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు - Sakshi

కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. మెదక్ నుంచి జోగిపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement