ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

Published Fri, Jul 15 2016 8:28 AM

ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 300 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement