తిమ్మాపూర్: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో ఇన్స్పైర్ అవార్డు 2016 రెండు జిల్లాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రెండోరోజు శనివారం అనూహ్య స్పందన లభించింది. కరీంనగర్, నిజామాబాద్ నుంచి 172 ఎగ్జిబిట్స్ను ప్రదర్శించినట్లు జిల్లా సైన్స్ఫేర్ అధికారి స్వదేశీ కుమార్ తెలిపారు. ప్రదర్శనను మండలంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు కరీంనగర్ నగరంలోని పాఠశాలలు, ఇతర పాఠశాలల విద్యార్థులు రావడంతో ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నిజామాబాద్ డీఎస్వో గంగాకిషన్, మండల విద్యాధికారి లక్ష్మణ్రావు, న్యాయనిర్ణేతలు, రిసోర్సు పర్సన్లు కిషన్రెడ్డి, వెంకన్న, నరేష్, సురేందర్, అనంతాచార్య, శర్మ, రవీందర్ పాల్గొన్నారు.
అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
Published Sat, Sep 17 2016 11:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement