సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన

Published Mon, Jun 19 2017 11:44 PM

Seamlessly checking certificates

ఎస్కేయూ : వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్‌–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన సజావుగా సాగింది. తొలిసారిగా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రవేశపెట్టారు. రెక్టార్‌ హెచ్‌.లజపతిరాయ్‌ ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినికి స్క్రాచ్‌ కార్డును అందచేశారు.  కౌన్సెలింగ్‌ కేంద్రంలో  సౌకర్యాలను పరిశీలించారు.   డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిష¯Œ్స  బీవీ రాఘవులు, క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాళ్లు సీఎ¯ŒS కృష్ణా నాయక్,  వి.రంగస్వామి, సెరికల్చర్‌ విభాగాధిపతి ఎస్‌.శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement