సత్యనారాయణపురం (చర్ల), రైతుల బ్యాంకు రుణాలను ఏకకాలంలోనే మాఫీ చేసి రైతులందరికీ కొత్త రుణాలివ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం అనుబంద తెలంగాణా రైతు సంఘం (ఏఐకేఎస్) ఆద్వర్యంలో మండలంలోని సత్యనారాయణపురంలో దర్నా నిర్వహించారు. సత్యనారాయణపురంలోని స్టేట్బ్యాంబ్ ఆప్ హైదరాబాద్ సత్యనారాయణపురం బ్రాంచి ముందు బైటాయించిన రైతులు, తెలంగాణా రైతు సంఘం నాయకులు ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణా రైతు సంఘం డివిజన్ కార్యదర్శి ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ... ఖరీప్ కాలం ఆరంభమయ్యి రెండు నెలలు కావస్తున్నా రైతాంగానికి ఇంత వరకూ పంట రుణాలు అందలేదని ఆయన అన్నారు. ఈ పరిస్థితితుల్లో రైతులు సాగు ఎలా ముందుకు సాగుతుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విడత వారీగా పంటరుణాలను మాఫీ చేస్తామని ప్రకకటించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించ లేదని ఆయన అన్నారు. తక్షణమే రైతుల రుణమాఫీకి సంబందించిన సొమ్ములను ఒకే సారి జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని కౌలు రైతులు, పోడు సాగుదారులకు కూడా పంట రుణాలను మంజూరి చేయాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే రైతుల పక్షాణ ఆందోళనలను ఉదతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యాక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాయిపూడి యేసురత్నం, డివిజన్ కమిటీ సభ్యులు కొలగాని బ్రహ్మాచారి, లంకా వెంకట్, నాయకులు కోటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఏకకాలంలో బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి
Published Fri, Jul 29 2016 1:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement