* చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్ల దాతృత్వం
* సోదరి వివాహానికి ఇవ్వాల్సిన కానుక బాధితురాలి చికిత్సకు..
ధర్మపురి: మానవత్వం పరిమళించింది. తన సోదరి వివాహం సందర్భంగా కానుకగా సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.15వేలను కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స కోసం అందించి స్ఫూర్తిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అనిత, శృతి అనే అక్కాచెల్లెళ్లు. వీరు అమెరికాలో ఎంఎస్ చదువుతున్నారు. వీరి పెద్దక్క డాక్టర్ సంధ్య వివాహం శనివారం తిరుపతిలో జరిగింది.
ఈ సందర్భంగా రూ.15వేల విలువైన బంగారు గొలుసు కానుకగా ఇచ్చేందుకు వీరు సిద్ధమయ్యూరు. ఈ క్రమంలో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అందులోని ఓ పోస్టును చూసి ఆశ్చర్యపోయారు. తమ సోదరికి ఇవ్వాలనుకున్న కానుకను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేద మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
ఆమె అభాగ్యురాలు..
కరీంనగర్ జిల్లా ధర్మపురి న్యూ ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని అంజవ్వ తండ్రిచిన్నతనంలో మృతి చెందాడు. తల్లి నర్సమ్మ వృద్ధురాలు. అంజవ్వకు వివాహమైన ఏడాదిలోపే భర్తతో విడాకులు అయ్యాయి. ఆమె కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యం చేయించుకునే ఆర్థికస్తోమత లేకపోవడంతో చలించిన స్థానికుడైన రేణికుంట రమేష్.. వైద్య సాయం కోసం దాతలు స్పందించాలని గత గురువారం ఫేస్బుక్లో పోస్టు చేశారు.
ఈ పోస్టును పరిశీలించిన అక్కాచెల్లెళ్లు అనిత, శృతిలు తన పెద్దక్క వివాహం కోసం కానుకగా ఇచ్చే రూ.15వేలను బాధితురాలి వైద్య సాయం కోసం పంపించారు. ఈ సందర్భంగా అనిత, శృతి మాట్లాడుతూ వివాహం కోసం కానుకలు ఎప్పుడైనా ఇవ్వొచ్చని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మిన్న అన్నారు. అభాగ్యురాలైన అంజవ్వ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
పరిమళించిన మానవత్వం
Published Sun, Aug 28 2016 8:17 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement