ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు

Published Mon, Sep 14 2015 1:21 PM

six injured in Auto roll over

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం దబ్బేపల్లి వద్ద  జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో... క్షతగాత్రులు చాలా సేపు ఘటనా స్థలంలోనే ఉండి పోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement
Advertisement