Sakshi News home page

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

Published Wed, Nov 23 2016 12:35 AM

slipped from train one person died

 నిడదవోలు : పట్టణంలోని ఎఫ్‌సీఐ గిడ్డం గుల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. అతని వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన చాగంటి శ్రీనివాసరావు(34)గా రైల్వే పోలీసులు గుర్తించారు. నిడదవోలు రైల్వే ఇన్‌ చార్జ్‌ జీఎస్‌ఆకే పరమహంస కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.  
 
 
 
 
 

Advertisement
Advertisement