విజయవాడకు వెళ్లిన ఎస్పీ | Sakshi
Sakshi News home page

విజయవాడకు వెళ్లిన ఎస్పీ

Published Wed, Sep 20 2017 10:24 PM

sp goes to vijayawada

అనంతపురం సెంట్రల్‌: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ బుధవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాజధానిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం జిల్లాకు రానున్నట్లు పోలీసు కార్యాలయవర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement