బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని వల్లెలవారిపల్లెకు తూర్పు భాగాన ఉన్న కొండ ప్రాంతంలోని ఎరశ్రెల అటవీ ప్రాంతంలోకి నెల్లూరు జిల్లాకు చెందిన సుమారు 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు శనివారం కూంబింగ్కు వెళ్లారు. 10 ఏళ్ల క్రితం (2006 నవంబర్10) ఇదే అటవీ ప్రాంతంలో పోలీసుల కాల్పులలో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం అదే ప్రాంతానికి ఎక్కువ మంది పోలీసులు వెళ్లడంతో.. ఎరక్రూలీల కోసమా, లేక మావోయిస్టుల కదలికలు ఏమైనా ఉన్నాయా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి ఇంత స్థాయిలో పోలీసులు రాకపోవడంతో.. ఈ రోజు జరిగిన పరిణామం చర్చనీయాంశంగా మారింది.
అటవీ ప్రాంతంలో కూంబింగ్
Published Sat, Dec 3 2016 11:23 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement