టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిలతోపాటు పొలిటికల్ మైలేజీని పెంచుకునేలా పని చేయాలని టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం కళావెంకట్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండేళ్లుగా తమ ప్రభుత్వం, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాజధాని నిర్మాణం, నవనిర్మాణ దీక్ష, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లాయనే దానిపై సమీక్ష జరిపామన్నారు.
నేడు సీఎం నివాసం నుంచి పల్స్ సర్వే ప్రారంభం: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చేపట్టనున్న పల్స్ సర్వేను ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సర్వేను ప్రారంభిస్తారని సమాచార శాఖ అధికారులు తెలిపారు.
పొలిటికల్ మైలేజీ పెంచుకుంటాం
Published Fri, Jul 8 2016 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement