ప్రొద్దుటూరు: జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విజయ్కుమార్ థియేటర్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంత వరకు ఉక్కు కర్మాగారం ఊసే లేదన్నారు. తమకు ఓట్లు వేయలేదని జిల్లాపై వివక్షత చూపుతున్న టీడీపీ, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. అలాగే ఎంపీలు కూడా ఈ సమస్యపై పార్లమెంటులో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా తెలిపారు. పార్టీ పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ విభజన చట్టంలో రూపొందించిన ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందనన్నారు.
‘ఉక్కు’ వచ్చే వరకు పోరాటం
Published Sat, Aug 20 2016 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement