కలిపి (రొద్దం) : మండలంలోని కలిపి గ్రామంలో ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి బలయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. కలిపికి చెందిన సునందమ్మ కుమారుడు నరేష్ (14) పెద్దమంతూరు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంటివద్ద కొళాయికి తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆదివారం పైప్లైన్కు సింగిల్ ఫేజ్ మోటర్ ఏర్పాటుచేసి నీళ్లు పట్టబోయాడు. ఉన్నపళంగా మోటర్కు విద్యుత్ ప్రసరించడంతో నరేష్ షాక్కు గురై అక్కడిక్కడే మతి చెందాడు.
పదేళ్ల కిందటే భర్త రంగనాథప్ప మతి చెందడంతో సునందమ్మ కూలిపనులు చేసుకుంటూ తన కుమారుడిని చదివించుకుంటోంది. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క కొడుకు కూడా హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోయింది. ఎస్ఐ మునీర్హమ్మద్, విద్యుత్శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు నారాయణస్వామి, నరసింహులు, మదన్మోహన్, బుజ్జప్ప తదితరులు విద్యార్థి తల్లిని పరామర్శించి దహన సంస్కారాలకు రూ .1000 నగదు అందజేశారు.
విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
Published Sun, Sep 4 2016 11:08 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement