- ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ
- అనంతలో నేటి నుంచి సబ్-జూనియర్ టోర్నీ ప్రారంభం
అనంతపురం సప్తగిరిసర్కిల్: రానున్న కాలంలో రాష్ట్రంలో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సబ్–జూనియర్ ఫుట్బాల్ క్రీడా పోటీల నిర్వహణపై శనివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రోత్సాహంతోనే నేడు ఇంత పెద్ద టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ అందించిన సూచనలను ప్రణాళిక బద్ధంగా రూపొందించి టోర్నీ విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగే మొదటి మ్యాచ్లో తమిళనాడు–తెలంగాణ జట్లు తలపడతాయి. 6న ఆంధ్ర–పాండిచ్చేరి జట్ల మధ్య మొదటి మ్యాచ్ సాగుతుంది. టోర్నీ నుంచి రెండు జట్లు జాతీయస్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. చివరి లీగ్ మ్యాచ్ 8న ఆంధ్ర–కేరళ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. కాగా పోటీలను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారు. జాతీయస్థాయి టోర్నీలో తలపడే ఆంధ్ర జట్టుకు అనంత ఆర్డీటీ ఫుట్బాల్ అకాడమీకి చెందిన దాదాఖలందర్, మనురావు కోచ్లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఆంధ్ర జట్టు
మహబూబ్బాషా, దిలీప్రెడ్డి, మధుబాబు, శ్రీహరి, సుహేల్ (అనంతపురం), లక్ష్మణ్బోహర, నిశ్చయ్ఆనంద్, శివశంకర్, రాజు, ధ్రువ్ (విశాఖపట్టణం), దీపక్చందు, ప్రిన్స్కంగ్జాం (కృష్ణా), ప్రకాష్, షేక్ అల్తాఫ్ (నెల్లూరు), మోహన్ (కర్నూలు), పూజిత్, బన్ని (కడప), జోయెల్ఫిలిప్ (ప్రకాశం), జాకోబ్ హెరాల్డ్ హర్షిత్ (చిత్తూరు), భరత్ (విజయనగరం).
అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తాం
Published Sat, Sep 2 2017 10:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement