– ఎస్పీకి రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల విజ్ఞప్తి
అనంతపురం సెంట్రల్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై దాడిచేసిన సీఐ గోరంట్ల మాధవ్, ఎస్ఐలు జనార్దన్, క్రాంతికుమార్ను సస్పెండ్ చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నాయకులు జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబును కోరారు. శనివారం ఎస్పీని ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం నాయకుడు హరినాథ్రెడ్డి, సీపీం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ సీఐ మాధవ్ తనకు సంబంధం లేని సివిల్ కేసులను డీల్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు.
పోలీసులు దాడిచేసిన విషయం స్పష్టంగా వీడియోలో కనబడుతున్నా నామమాత్రంగా చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. సీఐ మాధవ్ వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పవచ్చని ఎస్పీ తెలిపారన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు విజయకుమార్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎంఎల్న్యూ డెమోక్రసీ నాగరాజు, వైఎస్సార్ విద్యార్థి సంఘం నాయకుడు ఆవుల రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు.
గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేయాలి
Published Sat, Nov 19 2016 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement