పాము కాటుతో యువతి మృతి | Sakshi
Sakshi News home page

పాము కాటుతో యువతి మృతి

Published Sun, Aug 14 2016 5:20 PM

The death of a young woman with snake bite

వర్గల్ మండలం మజీద్‌పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సల్మాసుల్తానా(22) అనే యువతిని ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాము కాటేసింది. దీంతో యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మధ్యాహ్నాం మరణించింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement