కాలువలో పడి బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

కాలువలో పడి బాలుడి మృతి

Published Mon, Oct 17 2016 6:56 PM

The death of the boy fell into a canal

 టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ లచ్చగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. లచ్చగూడెంలోని గడ్డి చెరువు కాలువలో పడి నిహార్(2) అనే బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement