ఎస్ఎస్తాడ్వాయి : కడుపునొప్పి భరించలేక ఓ ట్రా క్టర్ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రెడ్డిగూడెంలో మం గళవారం రాత్రి జరిగింది. ఎస్సై కరుణాకర్రావు కథ నం ప్రకారం... రెడ్డిగూడెంకు చెందిన గండికోట మహేష్(26) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. రెండు,మూడుసార్లు వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నాడు. పని ముగించుకొని ‡ఇంటికి రా గానే రాత్రి సుమారు 9 గంటల సమయంలో తీవ్రంగా కడుపునొప్పి వచ్చిం ది. ఎన్నిసార్లు వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురైన మహేష్ బాత్రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగి కిందపడిపోయాడు.గమనించిన భార్య వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కడుపునొప్పి భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
Published Thu, Aug 25 2016 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగన్వైపే
మండే ఎండలు X మధుమేహం!
అమ్మ ఆదర్శ కమిటీలు నామమాత్రమేనా?
కామారెడ్డిలో దొంగల అలజడి
హై ఓల్టేజీతో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం
వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
సేల్స్టాక్స్ అధికారులమని బెదిరింపులు
ఓటు వజ్రాయుధం వంటిది
జనసభకు ఏర్పాట్లు పూర్తి
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement