మట్టిగడ్డ వాగులో యువకుడి గల్లంతు | Sakshi
Sakshi News home page

మట్టిగడ్డ వాగులో యువకుడి గల్లంతు

Published Fri, Sep 23 2016 2:16 PM

the young man reported missing in the stream

జి. మాడుగుల మండలం కుమ్మిడిసింగి పంచాయతీ గద్దరాయి గ్రామానికి చెందిన మంతాల సన్ను(29) అనే యువకుడు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గ్రామానికి సమీపంలో ఉన్న మట్టిగడ్డ వాగులో నిన్న సాయంత్రం కొట్టుకుపోయినట్లు తెలిసింది. గల్లంతైన సన్ను కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Advertisement
Advertisement