వరంగల్: రైలు ప్రయాణికుడికి మత్తు పదార్థాలు ఇచ్చి బంగారం, డబ్బు దోచుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్.శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కమ్మినేని శ్రీనివాసరావు(30) చైన్నైలోని తాజ్ హోటల్ పనిచేస్తున్నాడు. ఈ మేరకు స్వగ్రామానికి వెళ్లేందుకు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్లో బుధవారం రాత్రి ఎక్కాడు. ఆయన విజయవాడలో అర్ధరాత్రి రైలు దిగి మరో రైలులో శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంది. అయితే, శ్రీనివాసరావు రైలు ఎక్కిన కొద్దిసేపటికే అదే బోగీలోని మరో ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు.
ఈ సందర్భంగా వారు ఆయనకు బాదం, పిస్తా పప్పులో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారు. అవి తిన్న ఆయన మత్తులోకి జారుకోగానే శ్రీనివాస్రావు బ్యాగులో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లతో పాటు రూ.5 వేల నగదు, బట్టలు అపహరించారు. మత్తులోకి జారుకున్న క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్ దాటిపోగా ఆయన నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్కు గురువారం ఉదయం అదే రైలులో వచ్చారు. ఇక్కడ రైలు ఆగినప్పుడు బాధితుడు శ్రీనివాస్రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆయనను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మత్తు పదార్థాలిచ్చి జీటీ ఎక్స్ప్రెస్లో చోరీ
Published Thu, Jun 23 2016 9:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement