కారు, కంటైనర్ ఢీ: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

కారు, కంటైనర్ ఢీ: ముగ్గురు మృతి

Published Tue, May 3 2016 11:10 PM

Three killed, car hits container

గంగవరం(చిత్తూరు): చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లి వద్ద మంగళవారం రాత్రి కారును కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా కారులో తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 

Advertisement
Advertisement