విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి

Published Thu, Dec 22 2016 8:05 AM

three men died with electric shock

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం బజారులో ప్లంబర్ వర్క్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను భరత్, సైదులు, విజయ్‌లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement