వరంగల్: నగరంలోని మట్టెవాడ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. నగర శివారులోని కీర్తినగర్లో నివాసముంటున్న గోంగూర స్రవంతి, శాలిని, రవీణను కొంతకాలంగా రంగంపేటకు చెందిన మునిగాల సందీప్ డబ్బుల విషయపై వేధిస్తున్నాడని వారు ఇటీవల మట్టెవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు సందీప్ను, స్రవంతి, శాలిని, రవీణలను స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు విచారణ అనంతరం సీఐ శివరామయ్య బయటకు వెళ్లిన తర్వాత సందీప్ కుటుంబ సభ్యులు దూషించడంతో మనస్తాపానికి గురైన స్రవంతి, శాలిని, రవీణలు టిన్నర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న సీఐ వారిని హుటాహుటినా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందిన ముగ్గురు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఘటనపై సీఐని వివరణ కోరగా.. గతంలో గీసుకొండ పోలీస్స్టేషన్లో పై ముగ్గురు యువతులు సందీప్ పై ఫిర్యాదు చేయగా ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఇప్పుడు ఇక్కడ అదే యువతులు ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు.
ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం
Published Sun, Jun 26 2016 9:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement