కర్నూలు సిటీ: జిల్లా పరిషత్ యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 38 ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీలను అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో సీనియార్టీ ఉన్న వారితో భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు డీఈఓ కార్యాలయం సీనియారిటీ జాబితాలోని క్రమ సంఖ్య 4 నుంచి 40 వరకు ఉన్న వారితో పాటు విస్తరించిన జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. పదోన్నతుల సీనియానిటీ జాబితా, ఖాళీల వివరాలను డీఈఓ వెబ్సైట్ http://drokrnl13.blogspot.inలో పొందిపరిచామన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే వారు సర్వీసు రిజిస్టర్, డిపార్టుమెంట్ టెస్టు, 10 వతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ధృవ పత్రాలతో హాజరుకావాలన్నారు.
నేడు పదోన్నతులకు కౌన్సెలింగ్
Published Mon, Apr 17 2017 10:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement