సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాలు అంటూ ముఖ్యమంత్రి ఎ¯ŒS.చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రంలో టాప్–12 నియోజకవర్గాల జాబితాను బుధవారం ప్రకటించగా.. అందులో ఆరు నియోజకవర్గాలు మన జిల్లావే కావడం గమనార్హం. పైగా మొదటి నాలుగు స్థానాలు జిల్లాకే దక్కాయి. బుధవారం విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కగా, రెండో స్థానంలో భీమవరం, మూడో స్థానంలో ఉంగుటూరు, నాలుగో స్థానంలో ఉండి నియోజకవర్గాలు ఉన్నాయి. 8వ స్థానంలో నిడదవోలు, 9వ స్థానంలో తణుకు నిలిచాయి. 14 అంశాల ఆధారంగా నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. జీవీఏ (గ్రాస్ వేల్యూ ఆడిట్), తలసరి ఆదాయం, నీరు–ప్రగతి, మీ కోసం ఫిర్యాదుల పరిష్కారం, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రోడ్ల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ ప్రకటనపై జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు.
టాప్–12 ర్యాంకుల్లో సగం మనకే
Published Thu, Dec 22 2016 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement