వెంకటాపురం : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం.శివాజీ శనివారం తెలిపారు. దీన్ని పురస్కరించుకొని ఈనెల 25 నుంచి 27 వరకు పర్యాటక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పర్యాటకుల సౌకర్యార్ధం ప్రత్యేక ప్యాకేజీ టూర్లను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 25న(ఆదివారం) హన్మకొండ నుంచి రామప్ప, లక్నవరం, కోటగుళ్లకు ప్యాకేజీ టూర్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్యాకేజీ టూర్ చార్జీలు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.200 ఉంటుందన్నారు. ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తామని శివాజీ వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23లోగా కాజీపేటలోని నిట్ పెట్రోల్ పంపు ఎదుటనున్న పర్యాటక శాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 26న జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై సెమినార్ ఉంటుందన్నారు. 27న నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 98669 19131, 98493 38854 నంబర్లలో సంప్రదించాలన్నారు.
25 నుంచి పర్యాటక ఉత్సవాలు
Published Sun, Sep 18 2016 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేదల అక్షరంపై కక్ష
పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు
కాంగ్రెస్లో కౌన్సిలర్ల చేరిక
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
‘మరోసారి ప్రధానిగా మోదీ’
ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు
గ్రీన్బక్కెట్ పార్శిల్ హోటల్లో చోరీ
‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’
ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు
నేతకాని కార్పొరేషన్ కాంగ్రెస్తోనే సాధ్యం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement