ట్రాక్టర్‌ కూలీ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కూలీ ఆత్మహత్య

Published Sun, Aug 13 2017 10:44 PM

tractor labour suicides

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని మొటుకుపల్లిలో మూడే శంకర్‌నాయక్‌ (40) అనే ట్రాక్టర్‌ కూలీ ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌, వీఆర్వో నాగేశ్వరరావ్‌ పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement