భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన ట్రాఫిక్ | Sakshi
Sakshi News home page

భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన ట్రాఫిక్

Published Tue, Jun 28 2016 11:15 AM

traffic at bhuvanagiri-pochampally way

నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement