గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా రమేశ్‌నాయక్‌ | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా రమేశ్‌నాయక్‌

Published Thu, Jul 28 2016 10:57 PM

Tribal student dist president Ramesh

నల్లగొండ టూటౌన్‌: గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా రమేశ్‌నాయక్‌నల్లగొండ టూటౌన్‌: గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా నేరేడుచర్ల మండలం సజ్జపురం తండాకు చెందిన ధీరావత్‌ రమేశ్‌ నాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయారు. గురువారం స్థానికంగా జరిగిన సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా చందునాయక్‌ ఎన్నికయారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమావత్‌ దినేశ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement