జన్నారం (ఆదిలాబాద్): విద్యుత్ షాక్తో విలవిలలాడుతున్న ఇద్దరిని కాపాడి ఓ వ్యక్తి మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం మెర్రిగూడెంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. మెర్రిగూడెం గ్రామానికి చెందిన బాదావత్ సురేశ్ ఇంటికి జాడి శ్రీనివాస్ కూలీ డబ్బుల కోసం వెళ్లాడు. అదే సమయంలో సురేవ్ తన ఇంటి ముందు ఉన్న తీగలపై బట్టలు ఆరవేస్తూ విద్యుత్ షాక్కు గురయ్యాడు.
సురేశ్ను రక్షించే ప్రయత్నంలో అతడి బంధువు బాదావత్ లక్ష్మి షాక్కు గురైంది. అక్కడే ఉన్న జాడి శ్రీనివాస్ (50) అప్రమత్తమై వారిని తీగ నుంచి లాగేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ పడిపోగా శ్రీనివాస్ తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. చుట్టుపక్కల వారు ముగ్గురినీ జన్నారంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడికి భార్య లింగవ్వ, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరిని కాపాడి..మృత్యు ఒడికి..
Published Wed, Sep 9 2015 7:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement