ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

Published Fri, Sep 16 2016 6:04 PM

Two young men who went swimming displaced

ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శివారులోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి.. ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement
Advertisement