గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

Published Sat, Apr 8 2017 11:10 PM

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - Sakshi

హిందూపురం రూరల్‌ : మండలంలోని కగ్గల్లు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(55) మృతదేహాన్ని గ్రామస్తులు శనివారం కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement