డ్వామా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా విజయలక్ష్మి | Sakshi
Sakshi News home page

డ్వామా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా విజయలక్ష్మి

Published Thu, May 11 2017 11:45 PM

vijayalakshmi as dwama vigilance

కర్నూలు(అర్బన్‌): డ్వామా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎం విజయలక్ష్మి నియమితులయ్యారు. గురువారం ఆమె డ్వామా పీడీ డా.సీహెచ్‌ పుల్లారెడ్డిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకం సోషల్‌ ఆడిట్‌ అభ్యంతరాలపై విచారణ,  రికవరీలను వేగవంతం చేయడం, డ్వామా ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల పరిశీలన తదితర అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు.
 

Advertisement
Advertisement