రంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కురుస్తున్న వానకు పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. తాండూరు మండలం గోనూర్ పంచాయతీ బీర్సెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధానికి గురయింది. గ్రామానికి రెండు వైపులా ఉన్న వాగులు పొంగిపొర్లడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం మేకలను మేపేందుకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న నర్సప్ప, సుశీలమ్మ అనే కాపరులను గురువారం ఉదయం గ్రామస్తులు రక్షించారు.
జల దిగ్బంధంలో బీర్సెట్టిపల్లి గ్రామం
Published Thu, Sep 15 2016 6:21 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నకిలీ పైపులు పట్టివేత
కాంగ్రెస్వి సాధ్యం కానీ హామీలు..
అలంపూర్కు దక్కిన మంత్రి పదవి
వేలికి సిరా.. తప్పిదాలకు తెర
హామీలు అమలు చేయకుంటే ఉరేసుకుంటా..
ప్రైవేట్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు
జాతీయ రాజకీయాల్లో కీలకం..
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
స్థానికేతరులకు పట్టం కట్టిన అలంపూర్ వాసులు
ఇక్కడ బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా
తప్పక చదవండి
- నన్ను నమ్మండీ! నేను ఇది వరకులా కాను!!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement