వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ, మేకపాటి వెల్లడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సోమవారం నెల్లూరులో వీరు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం సాగుతున్న తీరు, చంద్రబాబు పరిపాలన అంశాలపై చర్చించారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.పెద్ద నోట్ల రదై్ద 45 రోజులు గడిచినా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పరిస్థితి మారలేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నల్లధనం నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతాం
Published Tue, Dec 27 2016 5:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement