'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా' | Sakshi
Sakshi News home page

'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా'

Published Tue, Aug 30 2016 8:58 PM

will save to drought crops, says Chandrababu naidu

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను తానే కాపాడుతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం రుణమాఫీ చేసినట్టు చెప్పారు. ప్రతి అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement