పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

Published Tue, Aug 2 2016 4:56 PM

Woman commits suicide

 స్టేషన్‌ఘన్‌పూర్ మండలం క్రిష్ణాజీగూడెం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన చెందిన పోలు కౌసల్య(48) అనే మహిళ ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement