డెంటల్‌ క్లినిక్‌లో మహిళ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

డెంటల్‌ క్లినిక్‌లో మహిళ అనుమానాస్పద మృతి

Published Wed, Nov 16 2016 8:14 PM

woman dies in dental clinic in tirupathi

తిరుపతి: తిరుపతిలోని దొడ్డాపురంలో మాన్య డెంటల్‌ క్లినిక్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని డెంటల్‌ క్లినిక్‌లో పనిచేసే సంధ్యగా గుర్తించారు.

పోలీసులు ఘటన స‍్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. డాక్టర్‌ను ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ కేసులో సంధ్య ప్రియుడికి సంబంధముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతనికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement