కరెంటు షాక్‌తో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో మహిళ మృతి

Published Wed, Aug 10 2016 12:51 PM

women died due to current shock

ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ(40) అనే మహిళ కరెంటు షాక్‌తో బుధవారం మృతి చెందింది. ఇంట్లో నీళ్ల వేడిచేయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement